Rahul Gandhi ప్రధాని అవుతారు.. లింగాయత్ స్వామీజీ జోస్యం
కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని లింగాయత్ వర్గానికి చెందిన స్వామీజీ చెప్పారు. కర్ణటకలోని చిత్రదుర్గలో రాహుల్ ఇష్టలింగ దీక్షను చేపట్టిన సందర్భంగా హవూని హోస్ముట్ స్వామీజీ ఇలా జోస్యం చెప్పారు. చిత్రదుర్గలోని విద్యాపీఠన్ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుఘ శరణరు నుంచి ఇష్టలింగ దీక్షను చేపట్టినట్లు స్వయంగా రాహుల్ గాంధీ ట్విటర్లో వెల్లడించారు.
By August 04, 2022 at 06:46AM
By August 04, 2022 at 06:46AM
No comments