Breaking News

NIA Search: దేశంలో ఉగ్రవాద కలకలం.. ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ సోదాలు


దేశంలో ఉగ్రవాదాన్ని వ్యా్ప్తి చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ చేస్తున్న కుట్రను భగ్నం చేసేందుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) ఆదివారం ఆరు రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొంతమంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

By August 01, 2022 at 06:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nia-search-/articleshow/93261373.cms

No comments