Breaking News

Monkeypox Death In India: దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదు.. కేరళలో 22 ఏళ్ల యువకుడి మృతి


Monkeypox Death In India: దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరుకు చెందిన యువకుడు మంకీపాక్స్‌తో ప్రాణాలు కోల్పోయాడు. యూఏఈలోనే అతడికి పాజిటివ్ అని తేలగా.. ఆ తర్వాత ఇండియాకు వచ్చాడని సమాచారం. త్రిసూర్‌లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరిన అతడు ఆదివారం మరణించాడు. కాగా మంకీపాక్స్ టెస్టు రిజల్ట్‌ను అతడి కుటుంబీకులు శనివారమే హాస్పిటల్‌కు ఇచ్చారని తెలుస్తోంది. యువకుడి మరణం విషయమై విచారణ చేపడతామని కేరళ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

By July 31, 2022 at 11:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/first-monkeypox-death-reported-in-india-kerala-youth-tested-positive-in-uae/articleshow/93258477.cms

No comments