Breaking News

ఎమ్మెల్యే విందు భోజనం.. చదివింపుల రూపంలో రూ.10 కోట్లు.. తమిళనాట వింత సంప్రదాయం!


ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు.. అదే సమయంలో ఎవరి దగ్గరా చేయి చాచకుండా గౌరవంగా ఉండేందుకు తమిళనాడులో విందు భోజనాల సంప్రదాయం ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు విందు భోజనం ఏర్పాటు చేస్తే.. ఆతిథ్యాన్ని స్వీకరించిన వారు తమకు తోచిన మొత్తాన్ని వారికి సాయంగా అందిస్తారు. ఆ నగదుతో సదరు వ్యక్తులు తమ కష్టాల నుంచి గట్టెక్కుతారు. తమిళనాడులోని తంజావూరు, పుదుకొట్టాయ్ ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు.

By August 25, 2022 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-dmk-peravurani-mla-organises-moi-virunthu-and-gets-rs-10-crore-as-gifts/articleshow/93769090.cms

No comments