Breaking News

Punjab: వీసీని మురికి బెడ్‌పై పడుకోమన్న మంత్రి... చెలరేగిన దుమారం


పంజాబ్ (Punjab) ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజ్ బహదూర్‌ను మురికిగా ఉన్న ఆస్పత్రి బెడ్‌పై పడుకోమన్నారు. దాంతో ఆయన కంగుతిన్నారు. ఆ టైంలో అక్కడో మంచం మీద పరుపు చాలా మురికిగా ఉంది. దాంతో డాక్టర్ రాజ్ బహదూర్‌ను దానిపై పడుకోమన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ అంశం వివాదాస్పదం అయింది.

By July 30, 2022 at 01:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-minister-orders-senior-health-official-to-lie-on-dirty-hospital-bed/articleshow/93230127.cms

No comments