Breaking News

ఆస్పత్రిలో అడ్మిట్ అయిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్


Punjab CM Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ఆస్పత్రిలో చేరారు. గత రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బందిపడిన ముఖ్యమంత్రిని ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని అపోలో డాక్టర్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లో జరిగిన ఎదురు కాల్పులపై సీఎం భగవంత్‌ మన్‌ స్పందించారు. పంజాబ్ పోలీసులు, యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రలో గ్యాంగ్‌స్టర్లు, సంఘ విద్రోహక శక్తులను నిరోధిస్తామని పేర్కొన్నారు.

By July 21, 2022 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-cm-bhagwant-mann-admitted-to-hospital-in-delhi-suffering-with-stomach-ache/articleshow/93021314.cms

No comments