Arunachal Pradesh: భారత్-చైనా సరిహద్దులో ఒకరు మృతి, 18 మంది కార్మికులు మిస్సింగ్

భారత్-చైనా సరిహద్దులో (Arunachal Pradesh) 18 కార్మికులు కనిపించకుండా పోయారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం అసోం నుంచి వారంతా వచ్చారు. అయితే పండుగ కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని, అప్పటి నుంచి వారు కనిపించడం లేదని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14 రోజులుగా వారు కనిపంచలేదు. అందులో ఒకరు మాత్రం విగతజీవిగా కనిపించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారి కోసం గాలిస్తున్నారు. కార్మికుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
By July 19, 2022 at 12:43PM
By July 19, 2022 at 12:43PM
No comments