అపోలో హాస్పిటల్లో మణి రత్నం.. అభిమానుల్లో టెన్షన్

ఇండియన్ సినిమాల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు గుండె పోటు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ కావటంతో ఏం జరిగిందోనని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయితే కంగారు పడాల్సిందేమీ లేదని కోవిడ్ పాజిటివ్ (Covid 19) కారణంగానే మణిరత్నంను చెన్నై(Chennai)లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వైద్యుల...
By July 19, 2022 at 09:30AM
By July 19, 2022 at 09:30AM
No comments