Breaking News

చనిపోయిన కొడుకు బతికొస్తాడని.. 30 గంటల పాటు పూజలు


ప్రాణం.. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగిరాదు. ఇది అందరికీ తెలిసిన నిజం.. కానీ కొంతమంది ఇంకా మూఢనమ్మకాల్లోనే బతుకుతున్నారు. మరణించిన తన కొడుకును బతికించుకునేందుకు ముప్పై గంటల పాటు పూజలు చేసి.. తీరా చలనం లేకపోవడంతో అంత్యక్రియలు చేపట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

By July 26, 2022 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/the-family-performed-pooja-for-30-hours-to-revive-the-dead-person-in-uttarpradesh/articleshow/93125757.cms

No comments