Breaking News

కరోనా విజృంభణ... కొత్తగా18,930 కోవిడ్ కేసులు నమోదు


దేశంలో కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో 19 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 35 మంది మృతి చెందారు. బుధవారంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య 2,500కుపైగా కేసులు పెరిగాయి. కోవిడ్ వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,25,305కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా నమోదైంది.

By July 07, 2022 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-18930-fresh-cases-35-deaths-in-last-24-hours/articleshow/92716002.cms

No comments