Breaking News

చెట్టును ఢీకొన్న డీసీఎం... పది మంది మృతి


ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి యాత్రికులు వెళ్తున్న వాహనం చెట్టును ఢీకొంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే చనిపోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

By June 23, 2022 at 12:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ten-dead-in-road-accident-in-pilibhit-of-uttar-pradesh/articleshow/92405834.cms

No comments