భారత్లోని మైనార్టీలపై గతేడాదంతా దాడులే.. ఆరోపించిన అమెరికా నివేదిక
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
దేశంలోని మైనార్టీలపై దాడులకు సంబంధించి అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. గతేడాదంతా మైనార్టీలపై భారత్లో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరిగాయంటూ ఆ నివేదికలో ఆరోపించింది. అయితే, కేవలం మీడియాలో వచ్చిన కథనాలు, నివేదికలనే ఉటంకించింది. ఈ నివేదికపై భారత్ స్పందించాల్సి ఉంది. గతంలో అమెరికా నివేదికను తోసిపుచ్చింది. కానీ, ప్రస్తుత అమెరికా నివేదికలో యూపీ సీఎం, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం.
By June 03, 2022 at 09:12AM
By June 03, 2022 at 09:12AM
No comments