Breaking News

ఈ కృత్రిమ కాలుతో పద్మాసనం వేసుకుని.. యోగా చేసుకోవచ్చు: ఐఐటీ గువహటి అద్భుత సృష్టి


భారతదేశంలోని పరిస్థితులకు అనుగుణంగా.. ప్రమాదాల్లో కాలు కోల్పోయిన వ్యక్తులు, దివ్యాంగులకు అన్నిరకాలుగా సహాయపడేలా కృత్రిమ కాలిని రూపొందించినట్లు ఐఐటీ-గువాహటి శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కృత్రిమ కాళ్ల కంటే తక్కువ ధరకే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. విదేశీ సాంకేతికతతో కూడిన కృత్రిమ కాళ్లను రూపొందిస్తుండగా మన దేశ పరిస్థితులు, వాతావరణం, నేల స్వభావానికి అనుగుణంగా ఈ ఐఐటీ పరిశోధకులు కృత్రిమ కాలిని రూపొందించడం చెప్పుకోదగ్గ అంశం.

By June 14, 2022 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iit-guwahati-researchers-develop-prosthetic-leg-and-suitable-for-indian-conditions/articleshow/92192621.cms

No comments