నేను BJP మనిషిని.. విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారు : మంచు మోహన్ బాబు

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. అని అంటున్నారు టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు. ఆయన తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కోర్టు విచారణ కోసం తిరుపతికి వచ్చిన మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో టౌన్ క్లబ్ నుంచి కోర్టు వరకు ఆయన కుమారులు విష్ణు మంచు, మంచు మనోజ్తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
By June 28, 2022 at 10:56AM
By June 28, 2022 at 10:56AM
No comments