Breaking News

దేశంలో మరో 15,940 మందికి కోవిడ్, 20 మంది మృతి


దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా 15 వేలకుపైగా కరోనా బారిన పడ్డారు. వైరస్ కారణంగా 20 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,974కి చేరుకుంది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.20 శాతంగా ఉంది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోమ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువగా కరోనా వైరస్ కేసులు రికార్డ్ అవుతున్నాయి.

By June 25, 2022 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-15940-fresh-covid-cases-20-deaths-with-in-last-24-hours/articleshow/92449281.cms

No comments