అసెంబ్లీ గేటుపై ఖలిస్థాన్ జెండాల కలకలం.. సరిహద్దులను మూసివేసిన హిమాచల్ ప్రదేశ్

దాదాపు మూడు దశాబ్దాల కిందట ఖలిస్థాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం గురించి తలచుకుంటే చాలు పంజాబ్వాసుల భయంతో వణికిపోతుంటారు. తమకు ప్రత్యేక దేశం కావాలంటూ పాక్ ప్రేరేపిత సిక్కు యువత ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రారంభించింది. పాక్ ప్రేరేపిత ఉద్యమానికి అప్పట్లో పంజాబ్ యువత ఆకర్షితులయ్యారు. వారికి ఆయుధాలతో పాటు ఉద్యమానికి ఆర్ధిక సాయం పాక్ నుంచే అందింది. ఇటీవల కాలంలో మరోసారి ఖలిస్థాన్ వేర్పాటువాదులు రెచ్చగొట్టే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By May 09, 2022 at 09:47AM
By May 09, 2022 at 09:47AM
No comments