Breaking News

తీవ్ర తుఫానుగా మారిన ‘అసని’.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం దిశగా పయనం


తూర్పు తూరంలో మరోసారి వేసవికాలంలో తుఫాన్లు ముప్పు భయపెడుతుంది. వరుసగా నాలుగో ఏడాది మేలో తుఫాను ఏర్పడటం గమనార్హం. సాధారణంగా మే నెలలో ఏర్పడే తుఫాన్లు తీరానికి చేరువగా వచ్చి దిశ మార్చుకుని వెనక్కి వెళ్లిపోతాయి. తీరాన్ని తాకడం చాలా అరుదుగా జరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా అసని తుఫాను కూడా తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత దిశ మార్చుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.

By May 09, 2022 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cyclonic-storm-asani-intensifies-into-severe-cyclone-move-towards-ap-odisha-coast/articleshow/91429390.cms

No comments