Breaking News

దంపతులు విడిపోయినా తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యత ఇద్దరిదీ: బాంబే హైకోర్టు


విబేధాల కారణంగా భార్యభర్తలు విడిపోయినా.. పిల్లల విషయంలో ఇద్దరికీ బాధ్యత ఉందని, వారికి ప్రేమను పంచి ఇవ్వాల్సిందేనని మహారాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇద్దరూ పిల్లలు బాధ్యతలను చూసుకోవాలని పేర్కొంది. కుమారుడితో తండ్రి గడపడానికి కుటుంబ న్యాయస్థానం అనుమతి ఇవ్వగా.. దీనిని వ్యతిరేకిస్తూ భార్య హైకోర్టు గడప తొక్కారు. దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. కింది కోర్టు ఉత్తర్వులు సమర్ధనీయమేనని తేల్చి చెప్పి, గడువును పెంచింది.

By May 27, 2022 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/child-needs-quality-time-with-parents-for-healthy-growth-even-separtion-say-bombay-high-court/articleshow/91828095.cms

No comments