ఉత్తర కొరియా కొంప ముంచిన సైనిక పరేడ్.. భారీగా కరోనా కేసులు, మరణాలు

ఇప్పటి వరకూ తమ దేశంలో కోవిడ్ కేసులు నమోదు కాలేదన్న ఉత్తర కొరియాలో కోవిడ్ వ్యాప్తి మొదలైంది. ఏప్రిల్ చివరి నుంచి లక్షలాది మంది జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం 5 లక్షల మందికిపైగా జ్వర బాధితులున్నారు. మరణాలు గురువారం కంటే శుక్రవారం మూడు రెట్లు పెరిగాయి. కిమ్ జోంగ్ ఉన్ యాంటీ వైరస్ కమాండ్ సెంటర్ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శాస్త్రీయ వైద్య విధానంతోనూ కరోనాను ఎదుర్కోవాలని కిమ్ సూచించినట్టు సమాచారం.
By May 14, 2022 at 10:00AM
By May 14, 2022 at 10:00AM
No comments