దేశంలో కరోనా కలవరం: గడచిన 24 గంటల్లో 3,805 కొత్త కేసులు.. 22 మరణాలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. యాక్టివ్ కేసులు 20 వేలు దాటడం గమనార్హం. ఇక, రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది. శుక్రవారం ఏకంగా 5 శాతం దాటేసింది. అటు, మహారాష్ట్రలోనూ కరోనా కేసులు రెండు రోజులుగా వందల్లోనే వస్తున్నాయి. ముంబయిలో క్రమంగా కేసులు పెరుగుదల నమోదవుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.
By May 07, 2022 at 11:42AM
By May 07, 2022 at 11:42AM
No comments