Breaking News

లఖింపూర్ హింస: కేంద్ర మంత్రి కొడుక్కి సుప్రీంలో ఎదురుదెబ్బ.. బెయిల్ రద్దు


ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో గతేడాది అక్టోబరు మొదటి వారంలో రైతులపై జరిగిన హింసాకాండ ప్రణాళికాబద్ధమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుక్కి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బెయిల్ విషయంలో పరిగణనలోకి తీసుకున్న అంశాలపై సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.

By April 18, 2022 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sc-cancels-union-minister-son-ashish-misra-bail-who-accused-in-lakhimpur-kheri-violence/articleshow/90906585.cms

No comments