అమానవీయం.. నడిరోడ్డుమీద కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి
వ్యాపార లావాదేవీల విషయంలో కుమారుడు తనకు వివరాలను చెప్పకుండా దాచిపెట్టాడని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి ఉన్మాదిలా మారిపోయాడు. కన్న కొడుకు అనే కనికరం లేకుండా.. నడిరోడ్డుపైనే పెట్రోల్ ఫోసి నిప్పంటించాడు. ఈ అమానవీయ ఘటన గతవారం బెంగళూరులో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను వదిలేయాలని యువకుడు ప్రాధేయపడినా.. ఆ తండ్రి మాత్రం కసాయిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో రెండు రోజుల పాటు యువకుడు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు
By April 08, 2022 at 10:12AM
By April 08, 2022 at 10:12AM
No comments