Breaking News

అమానవీయం.. నడిరోడ్డుమీద కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి


వ్యాపార లావాదేవీల విషయంలో కుమారుడు తనకు వివరాలను చెప్పకుండా దాచిపెట్టాడని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి ఉన్మాదిలా మారిపోయాడు. కన్న కొడుకు అనే కనికరం లేకుండా.. నడిరోడ్డుపైనే పెట్రోల్ ఫోసి నిప్పంటించాడు. ఈ అమానవీయ ఘటన గతవారం బెంగళూరులో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను వదిలేయాలని యువకుడు ప్రాధేయపడినా.. ఆ తండ్రి మాత్రం కసాయిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలతో రెండు రోజుల పాటు యువకుడు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు

By April 08, 2022 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-man-sets-son-on-fire-in-fight-over-business-accounts-transactions/articleshow/90719922.cms

No comments