48 గంటల్లోగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాల్సిందే: ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంలో ఎదురురెబ్బ
అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకోడానికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వేసిన ఎత్తుగడలను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం చిత్తుచేసింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం రాజ్యాంగ విరుద్దమని డిప్యూటీ స్పీకర్ చర్యలను తప్పుబట్టింది. నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణల అనంతరం గురువారం తుది తీర్పును వెలువరించిన కోర్టు.. జాతీయ అసెంబ్లీని పునరుద్దించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో శనివారం ఉదయం ఇమ్రాన్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ఆయన మెజార్టీ కోల్పోయారు.
By April 08, 2022 at 08:07AM
By April 08, 2022 at 08:07AM
No comments