Breaking News

భార్య భరణం చెల్లించాల్సిందే.. భర్తను గెలిపించిన బాంబే హైకోర్టు!


విడాకుల కేసులో సాధారణంగా భర్త నుంచి విడిపోయిన మహిళకు భరణం లభిస్తుంది. భర్త సంపాదన లేదా ఆయన ఆస్తుల్లో కొంత భాగాన్ని చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీచేస్తాయి. అయితే, దీనికి విరుద్దంగా ఓ ఉన్నత న్యాయస్థానం.. భార్యే తన జీతంలో కొద్ది మొత్తాన్ని మాజీ భర్తకు చెల్లించాలని తీర్పు చెప్పడం గమనార్హం. సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా హైకోర్టు సమర్ధించింది. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

By April 01, 2022 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/aurangabad-bench-of-bombay-high-court-orders-woman-to-pay-alimony-to-her-ex-husband/articleshow/90585358.cms

No comments