Breaking News

ఢిల్లీలో ఆందోళకరంగా కరోనా.. అమాంతం పెరిగిన పాజిటివిటీ రేటు


ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం అధికార యంత్రాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లుకు వైరస్ పాజిటివ్‌గా రావడంతో కొన్ని స్కూల్స్‌ను తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు రోజుల కిందట వరకూ 100లోపు కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం అది 300 దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కట్టడి చర్యలకు ఉపక్రమించింది. ప్రికాషనరీ డోస్‌ను ఉచితంగా అందజేయనున్నట్టు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

By April 16, 2022 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-records-366-new-cases-in-24-hours-and-covid-positivity-rate-rises-to-4-percent/articleshow/90872167.cms

No comments