Breaking News

దేశంలో 66 శాతం పెరిగిన కేసులు.. ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక


దేశంలో మరోసారి కోవిడ్ కేసులు 2 వేలు దాటాయి. గత నెల రోజుల నుంచి వెయ్యికి అటు ఇటుగా నమోదయిన కేసులు.. రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం ఏకంగా 90 శాతం పెరుగుదల నమోదుకాగా.. మంగళవారం తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయ్యింది. మరణాలు కూడా ఒక్కసారి పెరిగాయి. దీంతో ఐదు రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేస్తూ లేఖ రాసింది. కోవిడ్ టెస్టింగ్ సంఖ్యను పెంచాలని ఆదేశించింది.

By April 20, 2022 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-2067-new-covid-cases-and-40-deaths-in-last-24-hours/articleshow/90950860.cms

No comments