అధికారులు, గ్రామస్థులను ఫూల్స్ను చేసి.. 60 అడుగుల బ్రిడ్జ్ను మాయం చేసిన దొంగలు!
దాదాపు 50 ఏళ్ల కిందట ఓ కాల్వపై ఉక్కుతో వంతెన నిర్మించారు. కాలక్రమేణా అది తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలు నిలిపివేసి.. కొత్తగా కాంక్రీట్ వంతెను కట్టారు. బ్రిడ్జ్ వినియోగంలో లేకపోవడంతో దొంగల చూపు దానిపై పడింది. ఇక, దానిని ఎలా కొట్టేయాలని ఆలోచించిన చోరులు.. దర్జాగా దొచుకుపోవడానికి మాంచి స్కెచ్ వేశారు. చివరకు తాము అధికారులమని చెప్పి గ్యాస్ కట్టర్లు, సరంజామాతో చేరుకుని.. వంతెనకు ఉన్న ఇనుమును కత్తిరించి తీసుకెళ్లిపోయారు
By April 09, 2022 at 10:53AM
By April 09, 2022 at 10:53AM
No comments