Breaking News

తమిళనాడు చితిరై ఉత్సవాల్లో తొక్కిసలాట… ఇద్దరు మృతి, రూ.5 లక్షల పరిహారం


మధురైలోని అట్టహాసంగా జరుగుతున్న చితిరై ఉత్సవాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. జనసమూహం కారణంగా శనివారం ఉదయం తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక వృద్ధురాలు ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. బాధితులకు నష్ట పరిహారాన్ని ప్రకటించింది. అధికారులు బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.

By April 16, 2022 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-die-in-stampede-during-ceremony-of-chithirai-festival-celebrations-in-madurai-of-tamil-nadu/articleshow/90876021.cms

No comments