Breaking News

షాహీద్ దివస్.. భరతమాత కోసం విప్లవవీరులు ఉరికొయ్యను ముద్దాడిన రోజు


దేశాన్ని బ్రిటిషర్ల కబంధహస్తాల నుంచి విముక్తి కలిగించి, స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. తమ ధన మాన ప్రాణాలను సైతం అర్పించారు. వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్. ఆయన పేరు వింటే చాలు.. యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది. భరతమాత కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు.

By March 23, 2022 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-celebrates-shahid-diwas-on-march-23rd-honour-to-sacrifices-of-bhagat-singh-sukhdev-and-rajguru/articleshow/90388226.cms

No comments