Breaking News

డాక్టర్ వేధింపులు తట్టుకోలేక ఏఎన్‌ఎం అఘాయిత్యం.. కాకినాడలో దారుణం


తూర్పు గోదావరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్నతాధికారి తాళలేక ఏఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. రూరల్ తూరంగి సచివాలయంలో పూర్ణిమ అనే యువతి ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమెను మెడికల్ ఆఫీసర్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను బంధువులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం పూర్ణిమ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


By October 24, 2020 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nurse-attempts-suicide-over-alleged-harassment-by-medical-officer-in-kakinada/articleshow/78841883.cms

No comments