Breaking News

త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం!


ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న ఆమెకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న ఆమెకు వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

By June 15, 2019 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/the-ap-minister-pushpa-srivani-who-was-safely-thrown-into-the-stage-collapsed-in-vizianagaram/articleshow/69798776.cms

No comments