Breaking News

కరీంనగర్: రూపాయికే అంత్యక్రియలు అమలు.. పాడెమోసిన మేయర్


పేద, మధ్యతరగతి ప్రజలకు అంత్యక్రియలు, దహన సంస్కారాలకు భారం కలగకుండా కరీంనగర్‌ నగరపాలక సంస్థ ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పేరుతో చేపట్టిన రూపాయికే అంత్యక్రియల పథకం ఆదివారం ప్రారంభమైంది.పేద, మధ్యతరగతి ప్రజలకు అంత్యక్రియలు, దహన సంస్కారాలకు భారం కలగకుండా కరీంనగర్‌ నగరపాలక సంస్థ ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పేరుతో చేపట్టిన రూపాయికే అంత్యక్రియల పథకం ఆదివారం ప్రారంభమైంది.

By June 17, 2019 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/karimnagar-municipal-corporation-has-implementation-on-funeral-fee-one-rupee/articleshow/69819093.cms

No comments