తిరుమలలో చిరుత కలకలం... ఇద్దరు భక్తులకు గాయాలు
ఆదివారం రాత్రి రహదారి పక్కన నక్కిన చిరుత బైక్పై వెళ్తున్న వారిపై చిరుత దాడి చేసింది. భక్తులు హాహాకారాలు చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో యామిని(20) అనే యువతి గాయపడింది. ఆదివారం రాత్రి రహదారి పక్కన నక్కిన చిరుత బైక్పై వెళ్తున్న వారిపై చిరుత దాడి చేసింది. భక్తులు హాహాకారాలు చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనలో యామిని(20) అనే యువతి గాయపడింది.
By June 17, 2019 at 08:21AM
By June 17, 2019 at 08:21AM
No comments