రేపే ప్రారంభం.. భద్రతా వలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్
సరిహద్దు అటవీ ప్రాంతంతో పాటు గోదావరి తీరం వెంబడి వందలాది మంది పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్చంద్ ఈ ప్రాంతంలో పర్యటించి భద్రతపై సమీక్ష నిర్వహించారు. సరిహద్దు అటవీ ప్రాంతంతో పాటు గోదావరి తీరం వెంబడి వందలాది మంది పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్చంద్ ఈ ప్రాంతంలో పర్యటించి భద్రతపై సమీక్ష నిర్వహించారు.
By June 20, 2019 at 07:51AM
By June 20, 2019 at 07:51AM
No comments