Breaking News

ఉత్తరాదిపై భానుడి కన్నెర్ర.. రికార్డు ఉష్ణోగ్రతలతో బెంబేలు


శనివారం బిహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. విదర్భ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం బిహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. విదర్భ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

By June 16, 2019 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/heat-wave-continues-in-north-india-many-places-across-above-normal-temperatures-/articleshow/69810241.cms

No comments