జగన్ పిలుపుతో పేదల ఇళ్లకు రూ.4 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన ఎన్నారై!
పేదల ఇళ్ల కోసం కోట్లాది రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ఓ ఎన్నారై మహిళ ముందుకొచ్చారు. పెనుమంట్ర మండలంలోని గర్వు గ్రామానికి చెందిన ప్రవాసీ మహిళ పడాల కస్తూరి ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదల ఇళ్ల కోసం కోట్లాది రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ఓ ఎన్నారై మహిళ ముందుకొచ్చారు. పెనుమంట్ర మండలంలోని గర్వు గ్రామానికి చెందిన ప్రవాసీ మహిళ పడాల కస్తూరి ఈ నిర్ణయం తీసుకున్నారు.
By June 16, 2019 at 12:11PM
By June 16, 2019 at 12:11PM
No comments