ఏపీలో పాత మద్య విధానమే కొనసాగింపు!
కొత్త ప్రభుత్వం ముఖ్యంగా బెల్టు షాపులపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని బెల్టు షాపులన్నీ తొలగించాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. వైన్ షాపులను దశలవారీగా తొలగిస్తూ ప్రభుత్వమే నిర్వహించేలా ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.కొత్త ప్రభుత్వం ముఖ్యంగా బెల్టు షాపులపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని బెల్టు షాపులన్నీ తొలగించాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. వైన్ షాపులను దశలవారీగా తొలగిస్తూ ప్రభుత్వమే నిర్వహించేలా ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
By June 20, 2019 at 08:54AM
By June 20, 2019 at 08:54AM
No comments