Breaking News

వైఎస్ వివేకా హత్యకేసు: 23మందితో కొత్త సిట్ ఏర్పాటు


కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 23 మంది పోలీసులకు కొత్త సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ వివేకా హత్య జరిగిన పులివెందులలోని ఇంటిని బుధవారం సాయంత్రం పరిశీలించింది.కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 23 మంది పోలీసులకు కొత్త సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ వివేకా హత్య జరిగిన పులివెందులలోని ఇంటిని బుధవారం సాయంత్రం పరిశీలించింది.

By June 20, 2019 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ap-government-appointed-new-sit-on-ys-viveka-murder-case/articleshow/69869354.cms

No comments