Breaking News

Odisha: 1999 తర్వాత అతిపెద్ద తుపాను ‘ఫొని’


‘ఫొని’ 20 ఏళ్ల తర్వాత ఒడిశాలో సంభవిస్తున్న అతిపెద్ద తుపాను అని తుపాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. మరోవైపు 43ఏళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో సంభవిస్తున్న అతిపెద్ద తుపాను ఇదేనని ఐఎండీ ప్రకటించింది.‘ఫొని’ 20 ఏళ్ల తర్వాత ఒడిశాలో సంభవిస్తున్న అతిపెద్ద తుపాను అని తుపాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. మరోవైపు 43ఏళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో సంభవిస్తున్న అతిపెద్ద తుపాను ఇదేనని ఐఎండీ ప్రకటించింది.

By May 03, 2019 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/fani-to-be-first-severe-cyclone-after-20years-in-odisha/articleshow/69154083.cms

No comments