Breaking News

కొడుకు చనిపోయాడన్న బాధతో రైళ్లపై పగబట్టిన వ్యక్తి


తాజాగా అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ దృశ్యం కంటపడింది. ఓ వ్యక్తి ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ దగ్గరగా నిలబడి రాళ్లు విసురుతుండటం పోలీసులు గమనించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ దృశ్యం కంటపడింది. ఓ వ్యక్తి ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ దగ్గరగా నిలబడి రాళ్లు విసురుతుండటం పోలీసులు గమనించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

By May 03, 2019 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-who-lost-his-son-to-railway-accident-nabbed-for-pelting-stones-on-trains-in-mumbai/articleshow/69157643.cms

No comments