ఇంటి నుంచి పారిపోయిన కొడుకును ఆరేళ్ల తర్వాత కలిపిన ఆధార్

ఆరేళ్ల కిందట నింటి నుంచి పారిపోయిన బాలుడ్ని ఆధార్ సాయంతో పోలీసులు గుర్తించి, అతడిని తల్లిదండ్రులకు అప్పగించిన అరుదైన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్లో చోటుచేసుకుంది. ఆరేళ్ల కిందట నింటి నుంచి పారిపోయిన బాలుడ్ని ఆధార్ సాయంతో పోలీసులు గుర్తించి, అతడిని తల్లిదండ్రులకు అప్పగించిన అరుదైన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్లో చోటుచేసుకుంది.
By May 18, 2019 at 08:36AM
By May 18, 2019 at 08:36AM
No comments