Breaking News

గాడ్సే దేశభక్తుడైతే.. మహాత్ముడు దేశద్రోహా?... సాధ్వీ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు


నాథూరాం గాడ్సే దేశభక్తుడని సాధ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై చంద్రబాబు, కేటీఆర్ సహా నేతలు ఘాటుగా స్పందించారు. బీజేపీ ఒత్తిడితో ఆమె క్షమాపణలు చెప్పారు. నాథూరాం గాడ్సే దేశభక్తుడని సాధ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై చంద్రబాబు, కేటీఆర్ సహా నేతలు ఘాటుగా స్పందించారు. బీజేపీ ఒత్తిడితో ఆమె క్షమాపణలు చెప్పారు.

By May 16, 2019 at 08:00PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/chandrababu-naidu-ktr-and-other-leaders-reacts-on-sadhvi-pragya-thakurs-godse-patriot-remark/articleshow/69361332.cms

No comments