పూరీ వద్ద తీరాన్ని తాకిన ‘ఫణి’.. శ్రీకాకుళానికి తప్పిన ముప్పు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూరీ వద్ద తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూరీ వద్ద తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
By May 03, 2019 at 09:36AM
By May 03, 2019 at 09:36AM
No comments