‘ఫణి’ తుఫాను ఎఫెక్ట్.. పశ్చిమబెంగాల్ అప్రమత్తం

సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిన తీర ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిన తీర ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు.
By May 03, 2019 at 10:25AM
By May 03, 2019 at 10:25AM
No comments