ఈసీ సంచలన నిర్ణయం.. ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు ముందే బ్రేక్, అధికారులపై వేటు

అమిత్ షా రోడ్ షో సందర్భంగా బెంగాల్లో ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ఓ రోజు ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలోని కీలక అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది.అమిత్ షా రోడ్ షో సందర్భంగా బెంగాల్లో ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ఓ రోజు ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలోని కీలక అధికారులను బాధ్యతల నుంచి తప్పించింది.
By May 15, 2019 at 10:19PM
By May 15, 2019 at 10:19PM
No comments