Breaking News

పొలంలో పడిన ఆవుల మందను తరిమిన ఎస్సై.. రైతన్నలు ఫిదా


పంట పొలంలో ఆవుల మంద పడిన విషయాన్ని గమనించిన ఎస్సై.. వాహనాన్ని ఆపి వాటిని బయటకు తోలారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి రైతన్నలు ఫిదా అవుతున్నారు. ఈ ఘటన భూపలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.పంట పొలంలో ఆవుల మంద పడిన విషయాన్ని గమనించిన ఎస్సై.. వాహనాన్ని ఆపి వాటిని బయటకు తోలారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి రైతన్నలు ఫిదా అవుతున్నారు. ఈ ఘటన భూపలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

By April 27, 2019 at 03:22PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kaleshwaram-si-srinivas-wins-hearts-of-farmers/articleshow/69071047.cms

No comments