Breaking News

ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్, ముగ్గురు మావోలు హతం


సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఝార్ఖండ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నక్సల్స్ కోసం సీఆర్పీఎఫ్ దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఝార్ఖండ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నక్సల్స్ కోసం సీఆర్పీఎఫ్ దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

By April 15, 2019 at 11:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-maoists-crpf-jawan-killed-in-giridih-encounter-at-jharkhand/articleshow/68884165.cms

No comments