Breaking News

అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఆరేళ్ల బాలుడి బలి


పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో బిశాన్ శర్మ(6) అనే బాలుడు సమీపంలోని సిమెంట్ బెంచ్‌పై కూర్చున్నాడు. అప్పటికే ఆ బెంచ్ విరిగి ఉంది. గమనించని బాలుడు దానిపై ఊగగా బల్ల అతడి మీద పడిపోయింది. పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో బిశాన్ శర్మ(6) అనే బాలుడు సమీపంలోని సిమెంట్ బెంచ్‌పై కూర్చున్నాడు. అప్పటికే ఆ బెంచ్ విరిగి ఉంది. గమనించని బాలుడు దానిపై ఊగగా బల్ల అతడి మీద పడిపోయింది.

By April 26, 2019 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/6-year-old-boy-died-in-the-park-at-hyderguda/articleshow/69052859.cms

No comments