Breaking News

ఆత్మహత్యలే పరిష్కారం కాదు: కేఏ పాల్ ఎమోషనల్ మెసేజ్


శ్రీలంకలో ఈస్టర్‌ రోజున జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 350 మందికి పైగా చనిపోయారు. ఈ బాంబు దాడులపై కలత చెందిన తాను శ్రీలంక వెళ్లి సహాయచర్యల్లో పాల్గొంటున్నట్లు కేఏ పాల్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ విద్యా్ర్థుల అంశంపై శ్రీలంక నుంచే ఆయన స్పందించారు. శ్రీలంకలో ఈస్టర్‌ రోజున జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 350 మందికి పైగా చనిపోయారు. ఈ బాంబు దాడులపై కలత చెందిన తాను శ్రీలంక వెళ్లి సహాయచర్యల్లో పాల్గొంటున్నట్లు కేఏ పాల్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ విద్యా్ర్థుల అంశంపై శ్రీలంక నుంచే ఆయన స్పందించారు.

By April 26, 2019 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ka-paul-emotional-message-to-telangana-intermediate-students/articleshow/69053195.cms

No comments