అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు ఇంటర్ బోర్డు ముట్టడి

‘ఛలో ఇంటర్ బోర్డు’ పేరుతో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, టీజేఎస్, సీపీఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనను విజయవంతం చేయాలని ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు.‘ఛలో ఇంటర్ బోర్డు’ పేరుతో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, టీజేఎస్, సీపీఐ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఆందోళనను విజయవంతం చేయాలని ఆయా పార్టీల నేతలు పిలుపునిచ్చారు.
By April 29, 2019 at 08:53AM
By April 29, 2019 at 08:53AM
No comments